రామ్ గోపాల్ వర్మకు వంగవీటి రాధా ఝలక్: వంగవీటిపై పిటిషన్, హైకోర్టు నోటీసులు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'వంగవీటి' సినిమా పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ బుధవారం నాడు హైకోర్టు గడప తొక్కారు.
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'వంగవీటి' సినిమా పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ బుధవారం నాడు హైకోర్టు గడప తొక్కారు. ఈ నేపథ్యంలో దర్శకుడు, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
దివంగత నాయకుడు వంగవీటి మోహన రంగా జీవిత చరిత్ర ఆదారంగా రామ్ గోపాల్ వర్మ 'వంగవీటి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఈ చిత్రం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని వంగవీటి రాధా తన పిటిషన్లో పేర్కన్నారు.

పిటిషన్ స్వీకరించిన హైకోర్టు దర్శకుడు రాం గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications