కలిశారు: టాలీవుడ్కు టీ మంత్రి హామీ (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రభుత్వం తరఫున ఇచ్చే నంది అవార్డు పేరును మార్చనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చెప్పారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మూడు కొత్త పేర్లను పరిశీలిస్తున్నారని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం బాసటగా ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పేరిట అవార్డులను కొనసాగిస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తెలంగాణ తరఫున కళాకారులను ఘనంగా సత్కరిస్తామని ఆయన అన్నారు. టాలీవుడ్ సమస్యలు, అభివృద్ధిపై కేసీఆర్తో చర్చిస్తామన్నారు.
తలసానితో టాలీవుడ్ ప్రముఖులు
తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సోమవారం నాడు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కలిశారు.
తలసానితో టాలీవుడ్ ప్రముఖులు
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున ఇచ్చే నంది అవార్డు పేరును మార్చనున్నట్లు చెప్పారు.
తలసానితో టాలీవుడ్ ప్రముఖులు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మూడు కొత్త పేర్లను పరిశీలిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా అన్నారు.
తలసానితో టాలీవుడ్ ప్రముఖులు
తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాసటగా ఉంటుందని టాలీవుడ్ ప్రముఖులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.
తలసానితో టాలీవుడ్ ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పేరిట అవార్డులను కొనసాగిస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తెలంగాణ తరఫున కళాకారులను ఘనంగా సత్కరిస్తామని ఆయన అన్నారు. టాలీవుడ్ సమస్యలు, అభివృద్ధిపై కేసీఆర్తో చర్చిస్తామన్నారు.