గాంధీ భవన్కు తాళం, సర్వే దిష్టిబొమ్మ దగ్ధం: ఫిబ్రవరిలో తెలంగాణకు మోడీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్ ఎన్నికల టిక్కెట్ గొడవ ఆఘడం లేదు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ హైదరాబాదులోని గాంధీ భవన్కు కొందరు కార్యకర్తలు తాళం వేశారు. వారు మల్కాజిగిరి కార్యకర్తలుగా తెలుస్తోంది.
తనకు గౌతమ్ నగర్ డివిజన్ టిక్కెట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదని జ్యోత్స్న అనే నాయకురాలి వర్గీయులు గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. సర్వే సత్యనారాయణ టిక్కెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాంధీ భవన్కు తాళం వేశారు.

తెలంగాణకు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి హన్సరాజ్ గురువారం నాడు చెప్పారు. ప్రధాని ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణకు వస్తారని చెప్పారు.
మరో నాలుగేళ్ల వరకు యూరియా, డిఏపి ధరలు పెంచమని చెప్పారు. తద్వారా రైతులకు ధరల పెరుగుదల భారం తప్పనుంది. బొగ్గు ఆధారిత ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పదహారు కోట్ల మంది రైతులకు భూసార పరీక్ష కార్డులు అందిస్తామన్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications