పిఎన్బీ స్కామ్: మెహుల్ చోక్సీకి భూకేటాయింపుపై తెలంగాణ ఆరా
హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన పాత్రధారి నీరవ్ మోడీ మేనమామ మెహుల్ చోక్సీకి జరిగిన భూకేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం ఆరా తీస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని రావిరాలలో రాజీవ్ జెమ్స్ పార్క్ సెజ్లో మెహుల్ చాక్సీకి భూమి కేటాయింపు జరిగిన విషయం తెలిసిందే.
ఆ భూమి కేటాయింపులో జరిగిన అక్రమాలపై నివేదికలు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం రంగా రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నుంచి నివేదికలు కోరింది.

కాంగ్రెసు ప్రభుత్వం 2005లో రాజీవ్ జెమ్స్ పార్కు సెజ్లో గీతాంజలి గ్రూప్నుకు 95 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఆభరణాలు, వాచీల తయారీ యూనిట్ను స్థాపిస్తానని గీతాంజలి హామీ ఇచ్చింది.
ఆభరణాల తయారీలో, వజ్రాల కట్టింగ్, పాలిషింగ్లో శిక్షణ ఇవ్వడానికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కూడా గీతాంజలి చెప్పింది. సెజ్ హైదరాబాదుకు అత్యంత సమీపంలో ఉంటుంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications