ప్రత్యూష కేసు: తల్లిదండ్రులకు బెయిల్ నిరాకరించిన కోర్టు
హైదరాబాద్: సవతి తల్లి, కన్న తండ్రి చేతిలో చిత్ర హింసలకు గురై చివరికి బాలల హక్కుల సంస్థ ఫిర్యాదుతో విముక్తి పొందిన ప్రత్యూష కేసును మంగళవారం రంగారెడ్డి కోర్టు విచారించింది. ఆమె తండ్రి రమేష్, సవతి తల్లి ఛాముండేశ్వరిలకు బెయిల్ ఇవ్వడానికి రంగారెడ్డి జిల్లా కోర్టు నిరాకరించింది.
కాగా, ప్రత్యూషను చిత్రహింసలకు గురి చేసినట్టు మీడియాలో వార్తలు రావడంతో హైకోర్టు సుమోటోగా స్వీకరించి నిందితులపై కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

ఈ విషయం తెలియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పందించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు.
బాధితురాలికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రత్యూష చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని హామీ ఇచ్చారు. తన సొంత ఖర్చుతో వివాహం జరిపిస్తానని తెలిపారు. ఇటీవల సిఎం కెసిఆర్ తమ ఇంట్లో ప్రత్యూషతో కలిసి భోజనం కూడా చేసిన విషయం తెలిసిందే.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications