హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీవీ రాజేశ్వర రావు కన్నుమూత

హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు రెండో కుమారుడు, మాజీ ఎంపీ పీవీ రాజేశ్వర రావు కన్నుమూసారు. హైదరాబాదులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం కన్నుమూశా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు రెండో కుమారుడు, మాజీ ఎంపీ పీవీ రాజేశ్వర రావు కన్నుమూసారు. హైదరాబాదులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఈ నెల 5న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

English summary
Former PM Narasimha Rao's son PV Rajeswara Rao passes away in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X