పీవీ రాజేశ్వర రావు కన్నుమూత

హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు రెండో కుమారుడు, మాజీ ఎంపీ పీవీ రాజేశ్వర రావు కన్నుమూసారు. హైదరాబాదులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం కన్నుమూశా

హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు రెండో కుమారుడు, మాజీ ఎంపీ పీవీ రాజేశ్వర రావు కన్నుమూసారు. హైదరాబాదులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఈ నెల 5న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+