పీవీ రాజేశ్వర రావు కన్నుమూత
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు రెండో కుమారుడు, మాజీ ఎంపీ పీవీ రాజేశ్వర రావు కన్నుమూసారు. హైదరాబాదులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం కన్నుమూశా
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు రెండో కుమారుడు, మాజీ ఎంపీ పీవీ రాజేశ్వర రావు కన్నుమూసారు. హైదరాబాదులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఈ నెల 5న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.
Comments
English summary
Former PM Narasimha Rao's son PV Rajeswara Rao passes away in Hyderabad.
Story first published: Wednesday, December 14, 2016, 18:13 [IST]