తెరాసలో చేరట్లేదని కుట్ర, నయీం అలా నా శిష్యుడు కావొచ్చు: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరలేదనే ఉద్దేశ్యంతోనే తన పైన కుట్ర చేస్తున్నారని, నయీంతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య బుధవారం నాడు అన్నారు. తాను చేసిన ఉద్యమాల కారణంగా నయీం తనకు శిష్యుడు అయి ఉండవచ్చునని చెప్పాడు.
బీసీ ఉద్యమాన్ని అణిచివేసేందుకే గ్యాంగ్ స్టర్ నయీంతో తనకు సంబంధాలున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నయీం కేసును సీబీఐతో లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

కుట్రతోనే నయీంకు తనకు సంబంధాలు ఉన్నాయని కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తన ఎదుగుదలను ఓర్వలేకే తనపై అసత్య ప్రచారం చేయిస్తున్నారన్నారు. తనపై ఆరోపణలు చేసేవారు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నయీంతో ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు చూపిస్తే దానిపై సమాధానం చెబుతానన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications