వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌తో జానారెడ్డి భేటీ: సమాచార ప్రధాన కమిషనర్‌గా సదారాం

తెలంగాణ సమాచార ప్రధాన కమిషనర్‌గా రాజా సదారాంను నిర్ణయించారని తెలుస్తోంది. శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఇతరులు సమావేశమయ్యారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సమాచార ప్రధాన కమిషనర్‌గా రాజా సదారాంను నిర్ణయించారని తెలుస్తోంది. శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఇతరులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సమాచార కమిషనర్‌ల నియామకంపై చర్చించారు. ఇందులో పలువురిపై నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది.

Raja Sadaram may chief information commissioner

ప్రధాన కమిషనర్‌గా రాజా సదారాం, సమాచార కమిషనర్‌గా బుద్దా మురళి తదితరులను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, పలువురు సమాచార కమిషనర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

English summary
Former Assembly secretaryRaja Sadaram may chief information commissioner for Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X