'ఎంఎస్ ధోనీ'లో ఆ పాత్రలో రామ్ చరణ్ తేజ, అందుకే సస్పెన్స్!
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా ఎంఎస్ ధోనీ చిత్రం వస్తోంది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ విషయమై ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజ కూడా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ తేజ ఈ సినిమాలో సురేష్ రైనా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అంతేకాదు, పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్.. విరాట్ కోహ్లీ పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.

కాగా, ఈ సినిమా సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కథానాయకుడిగా నటించారు. భూమిక చావ్లా, కైరా అడ్వానీ, దిశా పఠానీ ప్రధాన పాత్రలు పోషించారు.
హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ భాషల్లో విడుదల చేస్తున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో, టీజర్, ట్రైలర్లో రామ్ చరణ్ కనిపించలేదు. అయితే.. అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని సమాచారం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications