ధిక్కరణ: రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు రూ.1,116 జరిమానా
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు హైకోర్టు రూ.1,116 జరిమానా విధించింది. కలెక్టర్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ న్యాయస్థానం జరిమానాను విధించింది. పోచారంలో రోడ్డు పైన సాఫ్టువేర్ సంస్థ గోడ నిర్మాణం పైన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దానిని కలెక్టర్ పట్టించుకోలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సమస్యను పరిష్కరించాలని కోర్టు ఆదేశించినా కలెక్టర్ పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో కలెక్టర్కరు న్యాయస్థానం జరిమానా విధించింది. ఎనిమిది వారాల్లో జరిమానా కట్టాలని ఆదేశించింది.

ఈ విషయాన్ని ముస్సోరీ ఐఏఎస్ ట్రెయినింగ్ సెంటర్కు తెలియజేయాలని హైకోర్టు సూచించింది. కలెక్టర్ రికార్డులో జరిమానా విషయం పొందుపర్చాలని ఆదేశించింది.
గణేష్ నిమజ్జనం కోసం సాగర్లో ఎన్క్లోజర్స్
వినాయక సాగర్లో గణేష్ నిమజ్జనం అంశంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. గణేష్ నిమజ్జనం కోసం ఎన్ క్లోజర్స్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. నిమజ్జనం తర్వాత సాగర్ను శుభ్రం చేయాలని పేర్కొంది. వినాయక విగ్రహాల ఎత్తును పరిశీలించాలని ఆదేశించింది. ఈ నెల 27న నివేదిక ఇవ్వాలని జిహెచ్ఎంసి ఆదేశాలు జారీ చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications