కేసీఆర్కు రేవంత్ ఝలక్: అసలు ఎలా తీసుకుంటారు.. హైకోర్టులో పిటిషన్
శాసన సభ నుంచి తమను బడ్జెట్ సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్: శాసన సభ నుంచి తమను బడ్జెట్ సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు.
గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగిస్తున్నారన్న కారణంతో సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్దమని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం సభ పరిధిలోకి రాదని, గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాకే సభ ప్రారంభమవుతుందన్నారు.

గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగే ఘటనలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం చట్ట విరుద్ధమన్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని, వాటిలో ఎక్కడా సభ్యుల సస్పెన్షన్ ప్రస్తావనే లేదన్నారు. తనపై సస్పెన్షన్ను చట్ట విరుద్ధంగా ప్రకటించిన ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని కోర్టును కోరారు.
More From
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications