కాంగ్రెస్ సమావేశం రసాభాస: వీహెచ్పైకి ఆదాం సంతోష్ వర్గీయులు
హైదరాబాద్: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగిన కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు మాట్లాడుతుండగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత వి. హనుమంతురావు అడ్డుకున్నారు.
దీంతో స్ధానిక కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వి. హనుమంతురావుకి చుక్కెదురైంది. వీహెచ్ తీరుని నిరసిస్తూ ఆదాం సంతోష్ వర్గీయులు వి. హనుమంతురావుపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనతో సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు షాక్ తిన్నారు.

ఇరు వర్గాల మధ్య కాసేపు రసాభాస నెలకొంది. ఈ ఘటన తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ ప్రతిపక్ష నేత జానారెడ్డిల సమక్షంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఊహించని విధంగా ఈ సమావేశం రసాభాసగా మారడంతో నాయకలు సర్ది చెప్పారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications