సండ్ర బెయిల్ షరతుల సడలింపు: సెబాస్టియన్, మత్తయ్యల వాయిస్ శాంపిల్స్
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశానికి హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ తెలగాణ శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్టు సభ్యుడు సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు బుధవారం అనుమతించింది.
దీంతో గురు, శుక్రవారాల్లో తిరుపతిలో జరుగనున్న సమావేశాలకు సండ్ర హాజరుకానున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయిన సండ్రకు బెయిల్ మంజూరు సమయంలో నియోజక వర్గం విడిచి వెళ్లరాదంటూ కోర్టు షరతులు విధించిన విషయం తెలిసిందే.

ఓటుకు నోటు కేసులో నిందితులు సెబాస్టియన్, మత్తయ్యల వాయిస్ శాంపిళ్లను టీవీ చానళ్ల నుంచి సేకరించిన ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో సమర్పించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు వారిద్దరి ఇంటర్వ్యూ టేపులు ఇవ్వాలని కోరుతూ సంబంధిత టీవీ చానళ్ల యాజమాన్యాలకు లేఖలు రాశారు.
ఆ సీడీలను ఎఫ్ఎస్ఎల్కి పంపించేందుకు అనుమతించాలని కోరుతూ ఏసీబీ అధికారులు బుధవారం కోర్టుకు సమర్పించారు. తాజాగా, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి తెలంగాణ ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications