సామాన్యులకు చుక్కలు: మాల్యా సహా 63 మంది రూ.7వేల బకాయిలు రద్దు, ఏపీ-టీ కంపెనీలూ..
న్యూఢిల్లీ: ఎస్బీఐ బడా వ్యాపారవేత్తలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కింగ్ ఫిషర్ యజమాని విజయ మాల్యా సహా 63 మంది డిఫాల్టర్లకు పెద్ద మొత్తంలో రుణాన్ని మాఫీ చేసింది. బడా వ్యాపారులకు చెందిన రూ.7వేల కోట్లను ఎస్బీఐ మాఫీ చేసింది.
రుణాలు మాఫీ అయిన వారిలో విజయ మాల్యా డబ్బులు కూడా మాఫీ అయ్యాయి. విజయ మాల్యాకు చెందిన రూ.1200 కోట్లు మాఫీ చేసింది. మొండి బకాయిలు రద్దయిన కంపెనీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవి కూడా ఉన్నాయి.

ప్రజలు అష్టకష్టాలు
ఓ వైపు రూ.500 నోట్లు, రూ.1000 నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్బీఐ విజయ్ మాల్యా సహా 63 మంది డిఫాల్టర్లకు రుణాలు మాఫీ చేయడం విమర్శలకు దారి తీసేదే. ఎగవేతదారులకు రుణ మాఫీ చేయడంపై రాజకీయ పార్టీలు నిలదీసే అవకాశముంది. పాత నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు.
కానీ మొండి బకాయిలు వసూలు చేయలేక వారి రుణమాఫీ చేశారు. సామాన్యులకు ఒకటి రెండు లక్షల రూపాయలు రుణం ఇవ్వాలంటే బ్యాంకులు ఎన్నో నిబంధనలు పెడతాయి. అలాగే ఇప్పుడు పాతనోట్ల రద్దీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications