మెట్రోపై షీ టీమ్స్ నిఘా.. వేధింపులకు పాల్పడితే..
హైదరాబాద్: మెట్రో రైళ్లపై షీ టీమ్స్ నిఘా వేశాయి. మెట్రో రైళ్లలోగాని, స్టేషన్లలోగాని ఈవ్ టీజింగ్కు పాల్పడే వారిని షీ టీమ్స్ నిశితంగా గమనిస్తున్నాయి. ఈ మేరకు మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికులకు షీ టీమ్స్ అవగాహన కల్పిస్తున్నాయి.
మెట్రో రైళ్లతోపాటు స్టేషన్లలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా వెంటనే షీ టీమ్స్కు సమాచారం ఇవ్వాలంటూ షీ టీమ్స్ బందాలు ప్రయాణికులకు కరపత్రాలను పంపిణీ చేశారు.

మెట్రో ప్రయాణికులపై షీ టీమ్స్ నిఘా ఉంటుందని, ఎవరైనా విద్యార్థినులను, ఉద్యోగులను, ఇతర మహిళలను వెంబడించడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు.
నేరుగా షీ టీమ్స్ను సంప్రదించడం, డయల్ 100, షీ టీమ్స్ ఫేస్బుక్, హెచ్వైడీషీటీమ్స్@జీమెయిల్.కాం, 9490616555 వాట్సాప్ నంబర్కు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదు చేసేవారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ప్రయాణికులకు వివరించినట్లు షీ టీమ్స్ ఇన్చార్జ్జి స్వాతి లక్రా తెలిపారు.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
ఉగాదికి ముందు ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లపై మంత్రి శుభవార్త! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications