సింగరేణికి కేసీఆర్ భారీ నజరానా: దసరా, దీపావళికి రూ.82 వేలు
సింగరేణి కార్మికులకు కెసిఆర్ ప్రభుత్వం దసరా, దీపావళి నజరానా ప్రకటించింది. పండుగ బోనస్ను వారికి పెంచింది. దీంతో గతంలో కంటే రూ.10వేలు ఎక్కువ రానున్నాయి.
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు కెసిఆర్ ప్రభుత్వం దసరా, దీపావళి నజరానా ప్రకటించింది. పండుగ బోనస్ను వారికి పెంచింది. దీంతో గతంలో కంటే రూ.10వేలు ఎక్కువ రానున్నాయి.
కార్మికులకు దసరా, దీపావళి కానుకను బుధవారం ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి దసరా, దీపావళి బోనస్గా రూ.82వేలు రానున్నాయి.

దసరా బోనస్ను రూ.18 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. దీపావళి బోనస్ను రూ.54 వేల నుంచి రూ.57 వేలకు పెంచింది. దసరా బోనస్ అడ్వాన్స్ను ఈ నెల 22వ తేదీన, దీపావళి బోనస్ అడ్వాన్స్ను అక్టోబర్ రెండో వారంలో కార్మికుల ఖాతాలో వేయనున్నారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications