వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమ వేధింపులకు మరో యువతి బలి

By Narsimha
|
Google Oneindia TeluguNews

వరంగల్ :ప్రేమ పేరుతో యువకుడి వేదింపులకు ఓ విధ్యార్థి ఆత్మహాత్య చేసుకొంది. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం దేశిరాజుపల్లిలో ఈ ఘటన చోటుచేసుకొంది.

ప్రేమ పేరుతో ఇంటర్ విధ్యార్థిని శివానిని శ్రీకాంత్, గణేష్ లు వేదిస్తున్నారు.సైకిల్ పై ప్రతి రోజూ కాలేజీకి వెళ్ళే శివానీని ఈ ఇద్దరూ యువకులు వేధింపులకు గురిచేస్తున్నారు.ఈ ఇద్దరు యువకుల వేదింపుల విషయాన్ని ఆమె తన సోదరుడు కుమార్ కు తెలిపింది.కుమార్ ద్వారా శివాని తల్లిదండ్రులకు కూడ సమాచారం తెలిసింది.

sucide a student for love harashment

శివానీని వేదిస్తోన్న విషయాన్ని ప్రశ్నించిన కుమార్ ను పోకిరీలు బెదిరించారు. అంతేకాదు పోకిరీల వేదింపులు మరింత అధికమయ్యాయి.కాలేజీకి వెళ్ళాలంటే శివాని భయపడే పరిస్థితికి వచ్చింది.

పోకిరీల వేదింపులను తట్టుకోలేక మనస్థాపానికి గురైన శివానీ మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకొంది.శివానీ ఆత్మహత్యకు పోకిరీల వేదింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
two young boys harrash a inter student shivani in warangal district.shivani belongs to kamalapur mandal desharajpalli village. she go to college by bicycle. ganesh and srikanth were harash her every day for love .tuesday evening shivani sucide in her house. parents complient against ganesh, srikanth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X