సాయం చేస్తామని తలసాని
హైదరాబాద్: బంగారు భవిత ఉన్నయువత జాగ్రత్తగా వ్వవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మూడు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ చెరువులో ఈతకని వెళ్ళిన విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. నగరంలోని విక్టోరియా గంజ్ కు చెందిని వికాస్ అనే విద్యార్ధి 10వ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలసి హుస్సేన్ సాగార్ లో ఈతకు వెళ్లి దురదృష్టవశాత్తూ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి తలసాని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా బుధవారం మంత్రి వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన నివాసంలో ప్రభుత్వం తరపున రూ.3లక్షల చెక్కును వికాస్ తల్లితండ్రులకు.. నియోజికవర్గం ప్రజల సమక్షంలో మంత్రి అందించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications