టెక్కీ:పెళ్ళై ఆరు మాసాలు కూడ కాలేదు, భార్య ఇలా...భర్త అలా..
రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో టెక్కీ మరణించగా, ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైదరాబాద్:ఆరు మాసాల క్రితమే వివాహమైంది.నిత్యం ఇద్దరూ కలిసి విధులకు హజరౌతుంటారు. కాని, ఓ ప్రమాదం వారి ఆశలను చిదిమేసింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మరణించింది. భర్త తీవ్ర గాయాలతో చికిత్సపొందుతోంది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
విశాఖపట్టణానికి చెందిన వడ్డాది ఐశ్వర్యకు ఆరు మాసాల క్రితం కాకినాడకు చెందిన గుండు సుబ్రహ్యణ్యదత్త అవినాష్ తో వివాహమైంది. ఇరువురు ప్రతి రోజూ బైక్ పై ప్రతి రోజూ విధులకు వెళ్తుంటారు.

విధులకు వెళ్ళేందుకు వీలుగా ఉంటుందని నిజాంపేటలోనే ఇల్లు తీసుకొని నివసిస్తున్నారు.అయితే మంగళవారం నాడు విధులకు హజరయ్యేందుకుగాను ఇరువురు ఇంటి వద్ద నుండి ద్విచక్రవాహనంపై బాచుపల్లి మీదుగా కొండాపూర్ కు వెళ్తున్నారు. అయితే జెఎస్ఎన్ నగర్ వద్ద వెనుక నుండి వచ్చిన రెడీమిక్స్ లారీ వారు ప్రయాణీస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఐశ్వర్య అక్కడిక్కడే మరణించింది.అవినాష్ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతోంది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పెళ్ళై ఆరుమాసాల గడవక ముందే ఐశ్వర్య మరణించడం ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications