పవన్ కల్యాణ్పై ఫిర్యాదు: 'చిరంజీవిపై కూడా మాట్లాడి ఉంటే...'
హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై హైదరాబాదులోని నాంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. కాకినాడ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో పవన్ ప్రసంగంపై తెలంగాణ న్యాయవాదుల జెఎసి ప్రతినిధులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీయడంతో పాటు భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని న్యాయవాదులు తమ ఫిర్యాదులో విమర్శించారు. పవన్ కల్యాణ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

పవన్ కల్యాణ్ ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్పి ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని బీజేపీ నేత సుధీష్ రాంబొట్ల అన్నారు. పవన్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని సూచించారు. ఏపీకి ప్యాకేజీ మీకు పాచిపోయిన లడ్డూలా కన్పిస్తోందా అని ప్రశ్నించారు.
మంత్రి పదవి కోసం పార్టీని విలీనం చేసిన తన అన్న చిరంజీవి గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన విషయం తెలిసిందే.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications