ఫ్యాన్సీ నెంబర్ కోసం 30వేలు చెల్లించిన తెలంగాణ స్పీకర్ చారి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి తన ఇన్నోవా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, జేటీసా రఘనాథ్, ఆర్టీవోలు దశరథం, జీపీఎస్ ప్రసాద్లు స్పీకర్కు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.
రెండు వారాల క్రితం టీఎస్ 09 ఈఎల్ 5555 నెంబర్ను తన వాహనం కోసం రిజర్వ్ చేసుకున్నారు. ఇందు కోసం ఆయన రవాణా శాఖకు రూ. 30,000 వేల చెల్లించారు. అయితే ఈ నెంబర్ కోసం మరెవరూ పోటీ పడక పోవడంతో ఈ నెంబర్ను ఆయనకే రవాణాశాఖ కేటాయించింది.
రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఆయన ఫోటోతో పాటు డిజిటల్ సంతకం చేశారు. ట్రాఫిక్ సమస్యపై చర్చించిన స్పీకర్ మధుసూధనాచారి ఢిల్లీలో సరి, బేసి సంఖ్య విధానం ఎంతవరకు ఫలించిందని రవాణాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications