వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలకు మేలుగా ఉండాలి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అతిగొప్ప పాలనా సంస్కరణగా పరిగణించే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రజలకు మేలైన సేవలు అందించడమే లక్ష్యంగా పరిపాలనా విభాగాలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లాల్లో ఉండాల్సిన పరిపాలనా విభాగాల కూర్పుపై హెచ్ఆర్డీలో గురువారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana Chief Minister KCR review on new districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X