తెలంగాణ ఎన్నికల ఫలితాలు: అధిక్యంలో కేటీఆర్, కరీంనగర్లో టీఆర్ఎస్ హవా
తెలంగాణ ఉద్యమంలో గుండెకాయగా నిలిచిన కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్కు అండగా నిలిచినట్టు కనిపిస్తున్నది. కరీంనగర్ జిల్లాలో గులాబీ జెండా ఎగరేసే దిశగా సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ట్రెండ్స్ ప్రకారం.. హుస్నాబాద్లో, జగిత్యాలలో, సిరిసిల్లాలో టీఆర్ఎస్ అధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు.
తొలిరౌండ్లో సతీజ్ కుమార్, సిరిసిల్లాలో కేటీఆర్, హుజురాబాద్లో ఈటెల తదితరులు తొలిరౌండ్ ముగిసే సమయానికి అధిక్యంలో ఉన్నారు. మిగితా స్థానాల్లోని అభ్యర్థుల వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications