కోదండరాం టీజేఎస్ పార్టీకి ఈసీ కేటాయించిన గుర్తు ఇదే
హైదరాబాద్: తెలంగాణలో శాసనసభ ఎన్నికల వేళ కొత్త రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 15 రాజకీయ పార్టీలకు కొత్తగా ఎన్నికల గుర్తులు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది.
ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ జనసమితి (టీజేఎస్)కు అగ్గిపెట్టె గుర్తును కేటాయించినట్టు ప్రకటించింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేళ టీజేఎస్.. మహాకూటమితో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే.

టీజేఎస్ పార్టీ మొదట ఎన్నికల గుర్తు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైనే పోటీచేయాలని ఇటీవల కాంగ్రెస్ నేతలు కొందరు ప్రతిపాదించగా.. తమకు ఈసీ ఎన్నికల గుర్తును కేటాయిస్తుందంటూ కోదండరాం వారి ప్రతిపాదనను తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా కోదండరాంకు ఈసీ అగ్గిపెట్టె గుర్తును కేటాయించడంతో తమ పార్టీ గుర్తుపైనే టీజేఎస్ పోటీ చేయనుంది.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications