Yadadri: యాదాద్రిలో భక్తుల రద్దీ.. స్వామిదర్శనానికి 5 గంటల సమయం..
తొలి ఏకదాశి సందర్భంగా రాష్ట్రంలోని పలు దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. గురువారం సెలవు రోజు కావడంతో యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తొలి ఏకాదశి, స్వామివారి జన్మనక్షత్ర స్వాతి నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుడి దర్శనానికి బారులు తీరారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లలో వేచి ఉన్నారు.
స్వామివారి ధర్మదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. స్వామివారి జన్మనక్షత్ర స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు చేశారు. అటు వేములవాడ ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఉంది. రాజన్న దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

More From
-
తిరుపతిలో బాసర తరహా అక్షరాభ్యాసం - ప్రత్యేకంగా కిట్లు, మార్గదర్శకాలు..!! -
తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్ -
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
భక్తులకు షాక్!: వెంకటేశ్వర స్వామి ప్రసాదశాలలో గ్యాస్ కష్టాలు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications