ప్రజాస్వామ్యం లేకపోవడం నియతృత్వధోరణికి నాంది, రేవంత్ రెడ్డి
ప్రజాస్వామ్యం లో ప్రతిపక్షం లేకపోవడం మంచిది కాదన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు..ప్రతి పక్షం లేకపోవడం నియతృత్వానికి దారి తీస్తుందని తెలిపారు,కాగా తన దగ్గర డబ్బులు లేకపోయినా కేసిఆర్ పై పోరాడే దమ్ము మాత్రం ఉందని ఆయన చెప్పారు.

మల్కజ్ గిరి కాంగ్రెస్ జెండా ఎగురితేనే ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయని లేదంటే అది కాంట్రక్టర్లకు అడ్డగా మారుతోందని అన్నారు.గతంలో 12 మంది ఎంపీలను గెలిచిన ఏమి చేయని కేసిఆర్ 16 మంది గెలిస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు..హైద్రబాద్ ఎల్బినగర్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
More From
-
రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా - ఢిల్లీ కేంద్రంగా..!! -
వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. మార్చి 23నుండి మీ సమయం, డబ్బు రెండూ ఆదా! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..!












Click it and Unblock the Notifications