ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలా: కేసీఆర్పై టీఎన్జీవోలు ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా కోదండరామ్, స్వామిగౌడ్లు ఎందుకు మాట్లాడటం లేదని టీఎన్జీవో నేతలు గురువారం ప్రశ్నించారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కారని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కు ఎలా వెళతారని గతంలో ప్రశ్నించారు. కానీ, ఇప్పుడు 6000 మంది తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రా సర్కారు కింద పని చేస్తున్నా మాట్లాడటం లేదన్నారు. సూపర్ న్యూమరరీ పోస్టుల గురించి, పీఆర్సీ బకాయిల గురించి, హెల్త్ కార్డుల గురించి మాట్లాడటం లేదన్నారు.

సమ్మె క్రమబద్ధీకరణ గురించి మాట్లాడరన్నారు. ఉద్యోగ సంఘాలకు కనీసం అపాయింట్మెంటూ ఇవ్వడం లేదన్నారు. ఏ స్థాయిలో కూడా ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్రెండ్లీగా లేదని సీఎం కేసీఆర్పై టీఎన్జీవో నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సాక్షాత్తూ సీఎం చెప్పినా 3 నెలల వరకూ పీఆర్సీ జీవోలు రాలేదన్నారు. కేసీఆర్ పిలుపు మేరకు సకల జనుల సమ్మె వంటి ఆందోళన కార్యక్రమాలూ చేపట్టారు. కేసీఆర్ను జూన్ 2న కలిసి మరోమారు తమ సమస్యలను చెప్పాలని ఉద్యోగులు భావిస్తున్నారు. అప్పటికీ తగిన ఫలితం రాకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications