ప్రత్యూష పేరిట ఫ్లాట్ రిజిస్ట్రేషన్: కానుకగా ఇవ్వాలని తండ్రికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: సవతి తల్లి చాముండేశ్వరి చేతిలో చిత్రహింసలకు గురైన యువతి ప్రత్యూష పేరిట ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తండ్రి హైకోర్టుకు తెలిపారు.
తన తల్లి పేరున ఉన్న ఆ ఫ్లాట్ను ప్రత్యూష పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి, ఆమెకు కానుకగా అందజేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తండ్రి ఈ మేరకు స్పందించారు.
కాగా, ఆ ప్రకటనను నమోదు చేసిన ధర్మాసనం.. రిజిస్ట్రేషన్ అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) శరత్కుమార్కు సూచించింది.

ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
సోమవారం ప్రత్యూష తండ్రి కోర్టుకు హాజరయ్యారు. ఎస్జీపీ వాదనలు వినిపిస్తూ.. తండ్రి పేరుమీద ఉన్న ఫ్లాట్ను ప్రత్యూష పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆ యువతి తండ్రి అంగీకరించారని.. సంక్రాంతి సెలవులలోపే ఆ ప్రక్రియ పూర్తి చేస్తానన్నారని తెలిపారు.
రిజిస్ట్రేషన్ అయ్యాక.. ఆ ఫ్లాట్ అద్దె ఆ యువతికి చెందేలా చర్యలు తీసుకోవాలని ఎస్జీపీకి హైకోర్టు సూచించింది. ఆ ఫ్లాట్లో ఆద్దెకుండే వారు ప్రత్యూషతో ఒప్పందం చేసుకునేలా చూడాలని కోర్టు పేర్కొంది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications