బాబు పాలన బాగుంది: టిఆర్ఎస్ నేత ఎర్రబెల్లి, దర్శనం చేయించిన టిడిపి నేత
రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలన బాగుందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం నాడు తిరుమలలో ఆన్నారు.
తిరుమల/హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలన బాగుందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం నాడు తిరుమలలో ఆన్నారు. ఆయన ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పాలన అద్భుతం అన్నారు. ఇద్దరు చంద్రులు కూడా సమర్థవంతంగా పాలిస్తున్నారని చెప్పారు. ఏపీని చంద్రబాబు, తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారన్నారు. కాగా, టిటిడి బోర్డు సభ్యులు అరికెల నర్సారెడ్డి దగ్గర ఉండి ఆయనకు దర్శనం చేయించడం గమనార్హం.

ఎర్రబెల్లి దయాకర రావు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు. విభజన నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తెరాసలో చేరారు.
బ్యాంకర్లు ఇబ్బంది పెట్టవద్దు: మహేందర్ రెడ్డి
రైతుల ఉత్పత్తుల క్రయవిక్రయాలకు డబ్బులు అందేలా చూడాలని బ్యాంకర్లను మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పెద్ద నోట్ల రద్దుతో రైతులు, ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు.
-
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications