ఎదుర్కోలేక నన్ను, నా భర్తను అంటావా: మధుయాష్కీకి కవిత లీగల్ నోటీసులు
నిజామాబాద్/వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ పైన తెరాస నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మండిపడ్డారు. ఆయనకు ప్రజల్లో ఆదరణ లేక, తనను, తెరాసను ఎదుర్కోలేక పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తన మీద, రాజకీయాలలో లేని, రాజకీయాలకు సంబంధం లేని తన భర్త మీద ఆధారాలులేని, అవాస్తవ, అర్థం పర్థం లేని ప్రచారం చేస్తున్నారని, ఇది విచారకరమని చెప్పారు. మధుయాష్కీ చేసిన ఆరోపణలు తన వ్యక్తిగత ప్రతిష్టను, రాజకీయపరపతిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పారు. కాబట్టి లాయర్ ద్వారా ఆయనకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు.

మధుయాష్కీ తన పట్ల, తన భర్త పట్ల వాడిన పదజాలాన్ని వెనక్కి తీసుకోవాలని, అలాగే క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications