పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్
హైదరాబాద్/న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎశ్ పార్లమెంటు సభ్యులు ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజన త్వరగా చేయాలని ఎంపీలు డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. హైకోర్టు విభజన కాకపోవడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎంపీ కవిత, జితేందర్ రెడ్డిలు అన్నారు.
రాష్ట్రం ఏర్పడి ఏడాదైనా హైకోర్టు విభజన జరగకపోవడం దారుణమన్నారు. కేంద్రం తక్షణమే చొరవ తీసుకుని హైకోర్టు విభజన జరిగేలా చూడాలన్నారు. కొందరు కేబినెట్ మంత్రులే హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నారన్నారు. మా హైకోర్టు మాకు కావాలని నినాదాలు చేశారు. ఈసారి నిర్ణయం తీసుకోవాలన్నారు.
మరోవైపు, తలసాని శ్రీనివాస్ రాజీనామా ఆమోదించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు హైదరాబాదులో సభాపతి మధుసూధనా చారిని కలిశారు. సభాపతిని కలిసేందుకు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి తదితర ఐదుగురికి అనుమతించారు.
సభాపతిని కలిసిన అనంతరం తెలంగాణ టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. తలసాని రాజీనామాను ఇప్పటి వరకు ఎందుకు ఆమోదించలేదో చెప్పాలన్నారు. తలసాని సనత్ నగర్ నియోజకవర్గంలో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎర్రబెల్లి సవాల్ చేశారు.
అంతకుముందు స్పీకర్ ఇంటి ముందు టిడిపి నేతలు ఆందోళనకు దిగారు. తలసాని రాజీనామా పైన స్పీకర్ స్పష్టత ఇవ్వాలన్నారు. టిఆర్ఎస్లో చేరిన ఇతర ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మంగళవారం వారు గవర్నర్ను కలిసి, ధర్నా చేసిన విషయం తెలిసిందే.

టిఆర్ఎస్ ఎంపీలు
పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజన త్వరగా చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు.

పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే కేబినెట్లో చోటు దక్కించుకున్నారని, ఆయనను బర్తరఫ్ చేయాలంటూ టిడిపి నేతలు మంగళవారం రాజ్ భవన్ ఎదుట టిడిపి నేతలు ధర్నా చేశారు.

పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే కేబినెట్లో చోటు దక్కించుకున్నారని, ఆయనను బర్తరఫ్ చేయాలంటూ టిడిపి నేతలు మంగళవారం రాజ్ భవన్ ఎదుట టిడిపి నేతలు ధర్నా చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే కేబినెట్లో చోటు దక్కించుకున్నారని, ఆయనను బర్తరఫ్ చేయాలంటూ టిడిపి నేతలు మంగళవారం రాజ్ భవన్ ఎదుట టిడిపి నేతలు ధర్నా చేశారు. పోలీసు వాహనం ఆపేందుకు టిడిపి కార్యకర్తల ప్రయత్నం.

పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే కేబినెట్లో చోటు దక్కించుకున్నారని, ఆయనను బర్తరఫ్ చేయాలంటూ టిడిపి నేతలు మంగళవారం రాజ్ భవన్ ఎదుట టిడిపి నేతలు ధర్నా చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications