'తెలంగాణ' నన్ను వేధిస్తోంది, ఏపీ పట్టించుకోవట్లేదు: మత్తయ్య
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తోందని జెరూసలేం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇతను సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో నిందితుడు. ఆయన సోమవారం నాడు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తోందని జెరూసలేం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇతను సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో నిందితుడు. ఆయన సోమవారం నాడు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
ఈ కేసులో రక్షించాల్సిన ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెండు ప్రభుత్వాలు రాజీకి వచ్చినా తనను బలిపశువు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పిటిషన్ వేయడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు.

ఈ కేసులో స్టీఫెన్ సన్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. మత్తయ్యను రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
More From
-
అమిత్ షా ముందకు కీలక ప్రతిపాదన? -
ఆర్నెల్లపాటు పైసా ఖర్చు లేకుండా.. మహిళల కోసం రేవంత్ సర్కార్ అనూహ్య నిర్ణయం! -
తెలంగాణలో ముగిసిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ.. -
మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు












Click it and Unblock the Notifications