వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుకుల టీచర్స్ నియామకం పరీక్షలు వాయిదా: కొత్త షెడ్యూల్ ఇదీ....

గురుకుల ఉపాధ్యాయ నియామక మెయిన్స్ పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వాయిదా వేసింది. పీజీటీ మెయిన్స్ పరీక్షలు జులై 18, 19 తేదీలకు, టీజీటీ మెయిన్స్ పరీక్షలు జులై 20, 22 తే

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గురుకుల ఉపాధ్యాయ నియామక మెయిన్స్ పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వాయిదా వేసింది. పీజీటీ మెయిన్స్ పరీక్షలు జులై 18, 19 తేదీలకు, టీజీటీ మెయిన్స్ పరీక్షలు జులై 20, 22 తేదీలకు, గురుకుల పీడీ పరీక్ష జులై 18, 19 తేదీలకు వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రిపరేషన్‌కు సమయం కావాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో గురుకుల మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

కొత్త షెడ్యూల్ ఇదీ...

TSPSC Gurukul teachers appointment exams postponed
English summary
Telangana state Public service commission (TSPSC) postponed Gurukul teachers appointment main exams
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X