రాష్ డ్రైవింగ్: సుజనా చౌదరి కుమారుడు కార్తీక్పై కేసునమోదు
హైదరాబాద్: కేంద్రమంత్రి సుజనాచౌదరి కుమారుడు సాయి కార్తీక్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కేబీఆర్ పార్క్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు కారు రేసింగ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ స్పెషల్ డ్రైవ్ లో అతివేగంగా కారు నడుపుతున్న సుజనా చౌదరి కుమారుడు సాయి కార్తీక్ తోపాటు నలుగురు కారు రేసర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

అర్ధరాత్రి అతివేంగా కారు నడిపినందుకు సుజనాచౌదరి కుమారుడు సాయికార్తీక్పై సెక్షన్ 184(బి) కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
సాయికార్తీక్ నడుపుతున్న జర్మన్ స్పోర్ట్స్ కారు(నెంబర్ ఏపీ 09 సీవీ 9699)ను బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. శనివారం ఉదయం వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications