'కేసీఆర్ ప్రారంభించిన డబుల్ బెడ్ ఇళ్లకు వాస్తు దోషం!'
వాస్తు దోషం కారణంగా ఆ ఇళ్లలో నివసించే ప్రజల ఆర్థికంగా, అనారోగ్యంగా చితికిపోతారని వాసవి వాస్తు ప్లానర్స్ అధినేత ప్రకాష్ పేర్కొనడం గమనార్హం.
బర్కత్ పుర: గతేడాది విజయదశమి నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి,నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీఎం ప్రత్యేక శ్రద్దతో అవి త్వరితగతిన పూర్తవడం నేటి ఉదయం ఆ రెండు గ్రామాలకు చెందిన 600కుటుంబాలు గృహప్రవేశం చేయడం జరిగిపోయాయి.

వేదపండితులు నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం ఉదయం7.53గం.లకు మంత్రోచ్చరణల నడుమ కొత్త ఇళ్లలోకి గ్రామ ప్రజలు అడుగుపెట్టారు. అయితే ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లకు వాస్తు దోషం ఉందంటూ వాసవి వాస్తు ప్లానర్స్ అధినేత ప్రకాష్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు, వాస్తు దోషం కారణంగా ఆ ఇళ్లలో నివసించే ప్రజల ఆర్థికంగా, అనారోగ్యంగా చితికిపోతారని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఇప్పటికైనా డబుల్బెడ్రూం ఇండ్లలో వాస్తుదోషాలను తొలగించి పేదలకు పంపిణీ చేయాలని బషీర్ బాగ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications