వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కేసీఆర్ ప్రారంభించిన డబుల్ బెడ్ ఇళ్లకు వాస్తు దోషం!'

వాస్తు దోషం కారణంగా ఆ ఇళ్లలో నివసించే ప్రజల ఆర్థికంగా, అనారోగ్యంగా చితికిపోతారని వాసవి వాస్తు ప్లానర్స్‌ అధినేత ప్రకాష్‌ పేర్కొనడం గమనార్హం.

|
Google Oneindia TeluguNews

బర్కత్ పుర: గతేడాది విజయదశమి నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి,నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీఎం ప్రత్యేక శ్రద్దతో అవి త్వరితగతిన పూర్తవడం నేటి ఉదయం ఆ రెండు గ్రామాలకు చెందిన 600కుటుంబాలు గృహప్రవేశం చేయడం జరిగిపోయాయి.

Vaastu compliant on Erravalli double bedroom houses

వేదపండితులు నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం ఉదయం7.53గం.లకు మంత్రోచ్చరణల నడుమ కొత్త ఇళ్లలోకి గ్రామ ప్రజలు అడుగుపెట్టారు. అయితే ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లకు వాస్తు దోషం ఉందంటూ వాసవి వాస్తు ప్లానర్స్‌ అధినేత ప్రకాష్‌ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు, వాస్తు దోషం కారణంగా ఆ ఇళ్లలో నివసించే ప్రజల ఆర్థికంగా, అనారోగ్యంగా చితికిపోతారని ఆయన పేర్కొనడం గమనార్హం.

ఇప్పటికైనా డబుల్‌బెడ్‌రూం ఇండ్లలో వాస్తుదోషాలను తొలగించి పేదలకు పంపిణీ చేయాలని బషీర్ బాగ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు.

English summary
Vaastu pandit Prakash alleged that there is no proper vaastu for erravalli double bedroom houses
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X