దారుణం: యువతిని ఆటోలో ఎక్కించి యాసిడ్ దాడి, కాళ్లూ చేతులు కట్టేసి...
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై కొందరు దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలిని మట్టెవాడకు చెందిన మాధురిగా గుర్తించారు. ఆమెను కొంతమంది దుండగులు ఆటో ఎక్కించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె కాళ్లూ చేతులు కట్టేసి సమీపంలోని పొదల్లో పడవేసి పరారయ్యారు.

ఐనవోలు దగ్గర అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతిని స్థానికులుని గుర్తించారు. యాసిడ్ దాడికి గురైనట్లు తెలిసి చికిత్స నిమిత్తం వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్లపై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మాధురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications