సెల్ఫోన్లో నిత్యం చాటింగ్: తల్లి బెదరింపు, ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: సెల్ఫోన్ ఎక్కువగా వాడుతున్నావని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఓ అమ్మాయి ఒంటి పైన కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లాలోని కొండకల్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొడంగల్ గ్రామానికి చెందిన పుణ్యవతి కుమార్తె శృతి (20) వట్టినాగులపల్లిలోని ఎస్ఎస్జే ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతోంది.

తరచూ సెల్ ఫోన్లో మాట్లాడుతుండటం, చాటింగ్ చేస్తుండటం తల్లి గమమనించింది. ఈ విషయంపై కూతురును మందలించింది. ఫోన్ లాక్కుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైనా ఆమె శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటి పైన కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది.
ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications