ప్రపంచ మత్య్సకారుల దినోత్సవం
హైదరాబాద్: గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మత్స్య కారులను గుర్తించలేదని రాష్ట్ర అర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో జరిగిన ప్రపంచ మత్స్య కారుల దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ఈటెల రాజెందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ సూచించారు. ఎక్కడ నీటి వనరులు ఉన్న వాటి మీద హక్కు మత్స్య కారులకు ఇవ్వాలన్నదే కెసిఆర్ ఆలోచన అని అయన అన్నారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications