సర్వే: సోషల్ మీడియా కంటే వ్యక్తిగతంగానే, కలల ఉద్యోగం.. టెక్కీ
ముంబై: యువత ఇంటర్నెట్, చాటింగ్, ఫేస్బుక్, వాట్సాప్లలో ఎక్కువ కాలం గడుపుతోంది. స్నేహితులతో, బంధువులతో నిత్యం టచ్లో ఉండేందుకు యువత ఫేస్బుక్, వాట్సాప్ వంటి వాటిని విరివిగా వినియోగిస్తోంది. అయితే, తాజాగా ఓ సర్వేలో షాకింగ్ విషయం తెలిసిందే.
ఇప్పటికీ, ఎప్పుడూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో గడిపే యువత.. స్నేహితులను, బంధువులను కలిసేందుకు చాటింగ్ కంటే నేరుగా కలవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఓ సర్వేలో తేలింది. మన దేశంలోని పదిహేను నగరాల్లో సర్వే చేశారు.

టెక్నాలజీ, వార్తలు తదితరాలకు సంబంధించిన సమాచారం కోసం యువత ఎక్కువగా ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోందని సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాదు, యువతకు ఇప్పటికీ సాఫ్టువేర్ ఉద్యోగం రంగుల కలగానే ఉందని తేలింది. ఎక్కువ మంది ఇంకా సాఫ్టువేర్ రంగం వైపే మొగ్గు చూపుతున్నారు.
32.6 శాతం మంది తాము సాఫ్టువేర్ ఇంజినీర్లం కావాలనుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోని పదిహేను నగరాల్లో ఈ సర్వే చేశారు. టీసీఎస్ ఈ సర్వేను నిర్వహించింది. దేశంలో 15వేల మంది యువత ఈ సర్వేలో పాల్గొన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications