సర్వే: సోషల్ మీడియా కంటే వ్యక్తిగతంగానే, కలల ఉద్యోగం.. టెక్కీ
ముంబై: యువత ఇంటర్నెట్, చాటింగ్, ఫేస్బుక్, వాట్సాప్లలో ఎక్కువ కాలం గడుపుతోంది. స్నేహితులతో, బంధువులతో నిత్యం టచ్లో ఉండేందుకు యువత ఫేస్బుక్, వాట్సాప్ వంటి వాటిని విరివిగా వినియోగిస్తోంది. అయితే, తాజాగా ఓ సర్వేలో షాకింగ్ విషయం తెలిసిందే.
ఇప్పటికీ, ఎప్పుడూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో గడిపే యువత.. స్నేహితులను, బంధువులను కలిసేందుకు చాటింగ్ కంటే నేరుగా కలవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఓ సర్వేలో తేలింది. మన దేశంలోని పదిహేను నగరాల్లో సర్వే చేశారు.

టెక్నాలజీ, వార్తలు తదితరాలకు సంబంధించిన సమాచారం కోసం యువత ఎక్కువగా ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోందని సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాదు, యువతకు ఇప్పటికీ సాఫ్టువేర్ ఉద్యోగం రంగుల కలగానే ఉందని తేలింది. ఎక్కువ మంది ఇంకా సాఫ్టువేర్ రంగం వైపే మొగ్గు చూపుతున్నారు.
32.6 శాతం మంది తాము సాఫ్టువేర్ ఇంజినీర్లం కావాలనుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోని పదిహేను నగరాల్లో ఈ సర్వే చేశారు. టీసీఎస్ ఈ సర్వేను నిర్వహించింది. దేశంలో 15వేల మంది యువత ఈ సర్వేలో పాల్గొన్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications