విజయవాడకు చేరుకున్న జగన్ ... ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కాసేపటి క్రితం హైదరాబాద్ నుండి విజయవాడకు చేరుకున్నారు. కాగా జగన్కు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున గన్నవరం ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. జగన్ ఎయిర్ పోర్టు నుండి నేరుగా తన నివాసానికి చేరుకున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు,ఎయిర్ పోర్టుతో పాటు జగన్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణులు ఉత్సహంతో ఉన్నారు. కాగా ఫలితాలు ట్రెండ్ గురువారం మధ్యహ్నం కల్లా వెలువడనున్నాయి. ఇక ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఎన్నికల ఫలితాలపై జగన్ దిశనిర్ధేశనం చేశారు. మధ్యాహ్నం తర్వాత జగన్ పార్టీ నేతలతో సమావేశం కానున్నట్టు సమాచారం.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications