విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైజాగ్ లో ప్రధాని మోడీ సభ ప్రారంభం-రోడ్డు, రైల్వే ప్రాజెక్టుల నమూనాల పరిశీలనతో మొదలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రధాని మోడీ టూర్ లో భాగంగా ఇవాళ విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో సభ ప్రారంభమైంది. ఈ సభకు ప్రధాని మోడీతో పాటు సీఎం జగన్, గవర్నర్ హరిచందన్ హాజరయ్యారు. వీరితో పాటు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. దీంతో మోడీ సభ జనసంద్రంగా మారింది.

pm modi on today participating in public meeting in andhra university in vizag.

ముందుగా ప్రధాని మోడీ విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్ కు చేరుకున్న తర్వాత శంఖుస్ధాపనలు జరిగే ప్రాజెక్టుల నమూనాల్ని సీఎం జగన్, గవర్నర్ హరిచందన్ తో కలసి పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీటిని పరిశీలించిన ప్రధాని మోడీ.. సీఎం జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సభా వేదికపైకి ఇరువురూ చేరుకున్నారు. ఆ తర్వాత సీఎం జగన్ ప్రసంగం ప్రారంభమైంది.

pm modi on today participating in public meeting in andhra university in vizag.
English summary
pm modi on today participating in public meeting in andhra university in vizag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X