మినీ షిర్డీగా సాయిబాబా గుడిని నిర్మించిన ఎన్నారై

అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన మోహన్ పటలోళ్ళ మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల్లో ఉన్న నెమ్లి గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. నెమ్లి సాయిబాబా దర్శనానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో తరలివస్తున్నారు.
ఈ ఆలయ ప్రాంగణంలో 'ద్వారకామాయి', 'నవగ్రహ' ప్రతిష్ఠాపన కార్యక్రమాలను గత నవంబర్ 27న వైభవంగా నిర్వహించారు. ఊహించని విధంగా అత్యధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రతిష్ఠాపనోత్సవానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రముఖ గాయని, నంది అవార్డు గ్రహీత సునీత, సూపర్ సింగర్ ఫేమ్ శ్రీకృష్ణ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సందర్భంగా ఆలయం నిర్మాత మోహన్ పటలోళ్ళ మాట్లాడుతూ, మానవత్వంపై సాయిబాబా చేసిన ప్రవచనాలను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రచారం చేయాలన్న తన చిరకాల స్నప్నం తీరిందన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications