అమెరికాలో గోపాల్ రెడ్డికి ఎన్నారైల సత్కారం

విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్రం, మైక్రో బయోలజీ, గణిత శాస్త్రం, ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో 14 మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ల్లో 850 మంది విద్యార్థుల చదువుతున్నట్లు, తాజాగా ఫార్మసీ స్కూల్ ను చేర్చినట్లు గోపాల్ రెడ్డి చెప్పారు. వెనకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని వేగంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయానికి అకడమిక్, ఫైనాన్షియల్ సాయం అందిస్తున్న పాలమూరు ఎన్నారైలు చేస్తున్న సాయాన్ని ఆయన అభివందించారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాల అకడమిక్ సహకారాన్ని తీసుకోవడానికి ఎన్నారైలు తోడ్పడగలరని ఆయన ఆశించారు. గ్రంథాలయం, హాస్టల్, లెక్చర్ హాల్ వంటి వసతుల కల్పనకు ముందుకు రావాలని ఆయన ఎన్నారైలను కోరారు. ప్రొఫెసర్ కాంతారెడ్డి, దయాసాగర్ రావు వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications