ఎన్నారై నిత్య పెళ్లి కొడుకు, భార్య దాడి

గుంటూరులోని పెళ్లికి వస్తున్నాడని తెలుసుకుని బిజెపి మహిళా కార్యకర్తలను, మీడియాను వెంటేసుకుని ఆమె, ఆమె బంధువులు అతను ఉన్న చోటికి వచ్చారు. శివశంకర్ రెడ్డి 14 ఏళ్ల క్రితం విమలను పెళ్లి చేసుకుని 12 రోజులు కాపురం చేసి అమెరికా ఉడాయించాడు. తాను అమెరికా వెళ్లి వీసా ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత అటువంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. అతనిపై గుంటూరు అర్బన్, రూరల్ పోలీసు స్టేషన్లకు వెళ్లితే, తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఇద్దరు కానిస్టేబుళ్లను ఇచ్చారు. శివశంకర్ రెడ్డి ఓ మంత్రి బంధువు కావడం వల్లనే పోలీసులు పట్టించుకోవడం లేదని విమల విమర్శిస్తోంది. శివశంకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమని శివశంకర్ రెడ్డి అమెరినకాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications