కోలుకుంటున్న తెలుగు విద్యార్థి

ప్రవీణ్ రెడ్డిని కత్తులతో పొడిచిన వాళ్లలో నిశాంత్ పుట్టపాక ముఖ్యుడని ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్పారు. నిశాంత్ కుటుంబ సభ్యులతో ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులకు దూరం బంధుత్వం ఉంది. ఇరు కుటుంబాల మధ్య ఆస్తి తగాదా ఉన్నట్లు చెబుతున్నారు. కొత్తపేటలోని యూనివర్శల్ ఓవర్సీస్ సర్వీస్ ద్వారా నిశాంత్, ప్రవీణ్ రెడ్డి ఒకేసారి యుకెకు వెళ్లారు.
ప్రవీణ్ రెడ్డి ఫోన్ చేసి నిశాంత్ గురించి చెడుగా ఏమీ చెప్పలేదని, అయితే ఆస్తి తగాదా కారణంగా నిశాంత్ కక్ష పెంచుకుని ఉంటాడని అంటున్నారు. నిశాంత్ పుట్టపాక పాస్పోర్టును కన్సల్టెన్సీ సర్వీసు నుంచి తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలోని భువనగిరి ఆర్బి నగర్లో నిశాంత్ తండ్రి నరేంద్ర రావు ఉంటున్నారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications