మలేసియాలో ఎన్నారై కాల్పివేత

ఈ ఘటనలో ఎన్నారై ఎమ్ రవీంద్రన్1(9) ప్రాణాలు కోల్పోయాడు. 51 ఏళ్లు, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎస్ లీనేష్ (18), ఎ సుకుమార్ (52)గా గుర్తించారు.. మోటార్ బైక్పై వచ్చిన దండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
వర్షం కురుస్తుండడంతో బాధితులు నిరీక్షస్తుండగా వారిపై దాడి జరిగింది. దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఆరు బుల్లెట్ షెల్స్ను స్వాధీనం చేసుకున్నారు.
రవీంద్రన్ శరీరం ఎడమ భాగంలో మూడు బుల్లెట్లు తగిలినట్లు అధికార వర్గాలు చెప్పాయి. సెబరంగ జయ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దుండగులు కాల్పులు జరపడానికి గల కారణమేమిటనేది తెలియడం లేదు. రవీంద్రన్ పంటాయి బెర్సిస్ ఫ్లాట్స్లో ఉంటున్నాడని, నిరుద్యోగి అని చెబుతున్నారు.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications