మలేసియాలో ఎన్నారై కాల్పివేత

ఈ ఘటనలో ఎన్నారై ఎమ్ రవీంద్రన్1(9) ప్రాణాలు కోల్పోయాడు. 51 ఏళ్లు, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎస్ లీనేష్ (18), ఎ సుకుమార్ (52)గా గుర్తించారు.. మోటార్ బైక్పై వచ్చిన దండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
వర్షం కురుస్తుండడంతో బాధితులు నిరీక్షస్తుండగా వారిపై దాడి జరిగింది. దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఆరు బుల్లెట్ షెల్స్ను స్వాధీనం చేసుకున్నారు.
రవీంద్రన్ శరీరం ఎడమ భాగంలో మూడు బుల్లెట్లు తగిలినట్లు అధికార వర్గాలు చెప్పాయి. సెబరంగ జయ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దుండగులు కాల్పులు జరపడానికి గల కారణమేమిటనేది తెలియడం లేదు. రవీంద్రన్ పంటాయి బెర్సిస్ ఫ్లాట్స్లో ఉంటున్నాడని, నిరుద్యోగి అని చెబుతున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications