శాస్త్రవేత్త సంజయ్ రాజారాంకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

ఆయన అభివృద్ధి చేసిన దాదాపు 480 గోధుమ రకాలను 51 దేశాల్లో విడుదల చేశారు. రాజారాం పరిశోధనల ఫలితంగా హరిత విప్లవం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల టన్నులకు పైగా గోధుమ ఉత్పత్తి పెరిగింది.
రాజారాం అందించిన సేవలు అనేకమందికి మార్గదర్శకంగా నిలువనున్నాయని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ అభినందించారు. ఆయన చేసిన పరిశోధలనలను ద్వితీయ హరిత విప్లవంగా పేర్కొనవచ్చని అన్నారు. రాజారాం చేసిన పరిశోధనలకు గుర్తింపుగానే ఈ పురస్కారాన్ని అందిస్తున్నామని, ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రకటించడం తమకు చాలా సంతృప్తినిచ్చిందని ప్రపంచ ఆహార పురస్కార వ్యవస్థాపక అధ్యక్షుడు కెన్నెత్ ఎం క్విన్ తెలిపారు.
మనదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన రాజారాం మెక్సికోలో స్థిరపడ్డారు. రూ. కోటి(2,50,000 అమెరికన్ డాలర్లు)కి పైగా విలువైన ఈ పురస్కారాన్ని రాజారాం అక్టోబరులో స్వీకరించనున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications