నగ్నమునికి తనికెళ్ల భరణి అవార్డు

నిస్వార్థంతో పనిచేసే అనేకమంది రాజకీయ నాయకులున్న కాలంలోనే నగ్నముని రాజకీయాల్లోని కుళ్లు, కుతంత్రాలను కళ్లకు కట్టినట్లు తన రచనల ద్వారా చూపించారని, ప్రస్తుత పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉందని బుద్ధప్రసాద్ అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ 60, 70 దశకంలో సాహిత్య ప్రపంచంలో ఓ షాక్ ఇచ్చిన వ్యక్తి నగ్నముని అన్నారు.
నగ్నముని కొయ్యగుర్రం అనే దీర్ఘ కావ్యాన్ని రాశారు. విలోమ కథలు పేరు మీద అత్యవసర పరిస్థితిపై కథానికలు రాశారు. ఈ కథలు తెలుగు కథా సాహిత్యంలో కొత్త ఒరవడిని పెట్టాయి. దివిసీమ ఉప్పెనపై రాసిన కొయ్యగుర్రం తెలుగు సాహిత్యంలో విశేషమైన కావ్యంగా నిచించింది.
తూర్పు గాలి వచన కవితా సంపుటిని ఆయన వెలువరించారు. దిగంబర కవుల్లో ఆయన అగ్రశ్రేణి కవిగా నిలిచారు.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications