చిరంజీవికి సిఎం పీఠం?

ఇంకా పునాదులే సరిగ్గా పడని ప్రజారాజ్యం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యి, విజయవంతంగా ప్రభుత్వాన్ని నడపడం చిరంజీవికి అంత తేలికైన విషయం కాదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అఖండమైన మెజారిటీతో గెలిచినా ఎన్టీఆర్ మొదట్లో ప్రభుత్వాన్ని సరిగా నడపలేకపోయారు. నాదెండ్ల భాస్కరరావు పొడిచిన వెన్నుపోటుకు బలయ్యారు. ఆ తర్వాత రాష్ట్రమంతటా తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. చిరంజీవి కూడా ఒక కోటరీలో బందీ అయిపోయారు. ఆయన కొందరు చెప్పినట్టు నడుచుకోక తప్పని పరిస్ధితులు ఉన్నాయి. ఆ విషయం టికెట్ల కేటాయింపు ప్రక్రియలోనే తేటతెల్లమైంది.
ప్రజారాజ్యం సంస్ధాగత నిర్మాణంపై చాలా విమర్శలు ఉన్నాయి. అది నిజమైన బిల్డింగ్ లా కాకుండా సినిమా సెట్టింగా ఉందని నిపుణుల వ్యాఖ్య. అల్లు అరవింద్ ప్రజాప్రనిధిలాగా కాకుండా ప్రజారాజ్యం "నిర్మాత"లా వ్యవహరించే ప్రమాదముంది. పటిష్టమైన పునాదులు గల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను తట్టుకుని చిరు పార్టీ నిలబడాలంటే మరి కొన్ని దశాబ్దాలు పడుతుందని అంటున్నారు. అయినా జాతకం తోసుకుని వస్తే చిరంజీవి ముఖ్యమంత్రి కావడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. చిరంజీవికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తున్నా, శని ఆయనకు యోగకారకుడు కాబట్టి అధికారం కట్టబెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications