చిరు పార్టీ ఇంకా చిన్నదవుతుందా?

ప్రస్తుతం ప్రతిపక్ష నేతల చూపు కాంగ్రెస్ పార్టీపై ఉందని, అందునా పీఆర్పీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కృష్ణా జిల్లా నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ చెప్పినట్లు సమాచారం. సీఎం క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సమక్షంలో, ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా మంత్రి పార్థసారధి, పీసీసీ జిల్లా సమన్వయకర్త సంభాని చంద్రశేఖర్, కృష్ణా జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులతో వైఎస్ సమీక్ష జరిపారు.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం..ఎన్నికల్లో జిల్లాలోని 16 నియోజక వర్గాల్లో కేవలం ఆరింటే విజయం సాధించడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో పీఆర్పీ అభ్యర్థులు బాగా డబ్బులు ఖర్చుపెట్టినట్లు నేతలు చెప్పారు. వారిలో చాలామంది కాంగ్రెస్లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని వారు చెప్పగా..తనకు కూడా సమాచారం అందుతోందని, పార్టీకి ఉపయోగపడేవారు వస్తానంటే చేర్చుకోవాలని సీఎం సూచించారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications