చిరు పార్టీ ఇంకా చిన్నదవుతుందా?

ప్రస్తుతం ప్రతిపక్ష నేతల చూపు కాంగ్రెస్ పార్టీపై ఉందని, అందునా పీఆర్పీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కృష్ణా జిల్లా నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ చెప్పినట్లు సమాచారం. సీఎం క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సమక్షంలో, ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా మంత్రి పార్థసారధి, పీసీసీ జిల్లా సమన్వయకర్త సంభాని చంద్రశేఖర్, కృష్ణా జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులతో వైఎస్ సమీక్ష జరిపారు.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం..ఎన్నికల్లో జిల్లాలోని 16 నియోజక వర్గాల్లో కేవలం ఆరింటే విజయం సాధించడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో పీఆర్పీ అభ్యర్థులు బాగా డబ్బులు ఖర్చుపెట్టినట్లు నేతలు చెప్పారు. వారిలో చాలామంది కాంగ్రెస్లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని వారు చెప్పగా..తనకు కూడా సమాచారం అందుతోందని, పార్టీకి ఉపయోగపడేవారు వస్తానంటే చేర్చుకోవాలని సీఎం సూచించారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications